క్షీరారామలింగేశ్వరస్వామికి త్రిముఖపీఠం బహూకరణ
క్షీరారామలింగేశ్వరస్వామికి త్రిముఖపీఠం బహూకరణ పాలకొల్లు పట్టణం, న్యూస్టుడే: పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామివారికి వెండి త్రిముఖపీఠాన్ని సోమవారం అలంకరించారు. దాతల సహకారంతో రూ.17 లక్షల విలువైన ఈ పీఠాన్ని 30 కిలోల వెండితో తయారు చేయించారు. ముందుగా పట్టణంలో పీఠాన్ని వూరేగించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకస్వాములు నాగబాబు, కృష్ణప్ప, సూరిబాబు తదితరులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి అలంకరించారు. వివిధ పుష్పాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో అన్నసమారాధన జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని […]
Read More